టిఆర్ఎస్ ధర్నా తర్వాత రోడ్లను శుద్ధి చేసిన బీజేపీ
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్రియల్ బైపాస్ జాతీయ రహదారిపై టిఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ధర్నాతో ఆ ప్రాంతం అపవిత్రమైందని బీజేపీ ఆధ్వర్యంలో శుద్ధి చేశారు. వేద పండితునితో పూజ...