30.7 C
Hyderabad
April 19, 2024 10: 33 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

నూతన రెవిన్యూ చట్టంలో లోపాలున్నాయి

Satyam NEWS
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని సీపీఎం పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చట్టంలో కొన్ని లోపాలున్నాయని తమ్మినేని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కౌలు...
Slider నిజామాబాద్

Corona Alert: కామారెడ్డి @ 6999

Satyam NEWS
ఇదేదో సెల్ ఫోన్ ధరనో, లేక బట్టల షాపుల దుకాణాల ఆఫరో కాదు సుమా.. కామారెడ్డి జిల్లాలో నేటితో నమోదయిన కరోనా కేసుల సంఖ్య ఇది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు...
Slider నిజామాబాద్

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని వాజిద్నగర్ గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కులను ఎంపిపి అశోక్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు  కల్యాణ లక్ష్మి వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో...
నిజామాబాద్

కౌలాస్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

Satyam NEWS
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆయన హాజరు...
Slider నిజామాబాద్

రోడ్డు ప్రమాదంలో ఎంసీపీఐ నాయకుని మృతి

Satyam NEWS
ప్రజాసమస్యలపై నిరంతరం ముందుండి పోరాడే ఓ యువ నాయకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి తేలు రాజలింగం(45) ఆకస్మిక మృతి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను విషాదంలో...
Slider నిజామాబాద్

ఆసుపత్రి మూసేసి అర్హతలేని డాక్టర్ పరార్

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మరో ఆస్పత్రి  అనే శీర్షికన సత్యం న్యూస్ లో  కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ వార్తకు జిల్లా అధికారులు స్పందించి శుక్రవారం  విచారణకు...
Slider నిజామాబాద్

బిచ్కుందలో కొనసాగుతున్న కరోనా పరీక్షలు

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పదిహేనవ వార్డులో కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 110 మందికి  నిర్వహించగా 108 నెగెటివ్ 2 ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ...
Slider నిజామాబాద్

విజయ డైరీ పాల సేకరణలో సిబ్బంది చేతివాటం

Satyam NEWS
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో విజయ డైరీ పాలకేంద్రం వద్ద పాడి రైతులకు టోకరా ఇస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన పాలను పాలకేంద్రంలోని సిబ్బంది పలు రకాల కారణాలు చూపించి ధర తగ్గిస్తున్నారని ఆరోపణలు...
Slider నిజామాబాద్

కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు విఫలం

Satyam NEWS
కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజలు చచ్చినా బతికినా తమకు సంబంధం లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మ్ హౌస్...
Slider నిజామాబాద్

నిబంధనలకు విరుద్ధంగా బిచ్కుందలో మరో ఆస్పత్రి

Satyam NEWS
కామారెడ్డి జిల్లా పిట్లం, బిచ్కుంద మండలాలలో తిరుమల ఆస్పత్రి ఘటన మరువక ముందే మరో ఆస్పత్రి అదే విధంగా కొనసాగుతున్నది. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివానంటూ బోర్డుపైన రాసుకుని ఒక డాక్టర్ సామాన్య...