27.7 C
Hyderabad
April 26, 2024 03: 24 AM

Category : నిజామాబాద్

Slider నిజామాబాద్

శభాష్: నిత్యావసరాలు పంచిన సహకార సంఘం

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 100  నిరుపేద కుటుంబలకు సహకార సంఘం ఛైర్మెన్ అశోక్ పటేల్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సహకార సంఘం...
Slider నిజామాబాద్

తప్ప తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS
ధాన్యం సేకరణ సమయంలో రైతులను ఇబ్బంది పెడుతున్న విధానంపై బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై బీజేపీ ఆర్మూర్ మండల శాఖ, పట్టణ శాఖ ఆధ్వర్యంలో MRO కు వినతి పత్రం...
Slider నిజామాబాద్

శాల్యూట్: ఇలాంటి వారు కదా ఇప్పుడు కావాల్సింది

Satyam NEWS
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి పై కొనసాగుతున్న పోరులో తమవంతు పాత్ర పోషిస్తున్నారు  మద్నూర్ మండలానికి చెందిన  ఎంపీటీసీ రచ్చ సంగీత కుషాల్. ఓ వైపు ప్రజా ప్రతినిధి గా బాధ్యతలు...
Slider నిజామాబాద్

అనాధ పిల్లలకు బియ్యం పంపిణీ చేసిన అధికారులు

Satyam NEWS
బిచ్కుంద  మండల కేంద్రానికి చెందిన అనాధ పిల్లలను గుర్తించి వారికి తహసీలు కార్యాలయ ఆవరణలో తహసిల్దార్ వెంకట్రావు బియ్యం పంపిణీ చేశారు. గత సంవత్సరం క్రితం ఇంటిలో సిలిండర్ పేలి పిల్లల తల్లి చనిపోయిందని...
Slider నిజామాబాద్

రైతు ఖాతాలో కందుల డబ్బులు జామ చేయాలి

Satyam NEWS
బిచ్కుంద  మండలంలో కందుల డబ్బులను రైతుల ఖాతలో నేరుగా జమ చేయాలంటూ భాజపా అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి తహశీల్దార్ వెంకటరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు తమ కందులను ధాన్యం...
Slider నిజామాబాద్

మేడే:కార్మికుల పోరాట ఫలితమే ఇప్పటి స్వేచ్ఛ

Satyam NEWS
కార్మికుల నిరంతర పోరాట కృషి ఫలితమే మేడే అని సీపీఐ నాయకులు విఠల్ గౌడ్ అన్నారు. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా కోటగిరి బస్టాండ్ ఆవరణలో సీపీఐ, ఏఐటీయూసీ, జెండాలను సమాజికదూరం పాటిస్తూ విఠల్...
Slider నిజామాబాద్

పసుపు పై రాష్ట్రం ప్రతిపాదిస్తే కేంద్రం మద్దతు ధర

Satyam NEWS
పసుపు పంట కు కేంద్రం మద్దతు ధర ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నదని, దీని కి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించడం లేదని ఎంపీ ఆర్వింద్ ఆన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని కంఠేశ్వర్...
Slider నిజామాబాద్

ఐకేసీ వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన పిడి

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రాథోడ్ నేడు పరిశీలించారు. అక్కడ రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన అడిగి...
Slider నిజామాబాద్

కరోనా హెల్ప్: ఇఫ్కో ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొతంగల్ సహకార  సంఘంలో ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో విటమిన్ C  టాబ్లెట్లు,మాస్క్ లు  పంపిణి  చేశారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ వారు అందజేసిన  100 మాస్కులు,విటమిన్ C...
Slider నిజామాబాద్

మెక్క గ్రామాన్ని సందర్శించిన అధికారులు

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని మెక్క గ్రామాన్ని మండల పరిషత్ అధికారి  ఎంపిడి ఓ ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు...