నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 100 నిరుపేద కుటుంబలకు సహకార సంఘం ఛైర్మెన్ అశోక్ పటేల్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహకార సంఘం...
ధాన్యం సేకరణ సమయంలో రైతులను ఇబ్బంది పెడుతున్న విధానంపై బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై బీజేపీ ఆర్మూర్ మండల శాఖ, పట్టణ శాఖ ఆధ్వర్యంలో MRO కు వినతి పత్రం...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి పై కొనసాగుతున్న పోరులో తమవంతు పాత్ర పోషిస్తున్నారు మద్నూర్ మండలానికి చెందిన ఎంపీటీసీ రచ్చ సంగీత కుషాల్. ఓ వైపు ప్రజా ప్రతినిధి గా బాధ్యతలు...
బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అనాధ పిల్లలను గుర్తించి వారికి తహసీలు కార్యాలయ ఆవరణలో తహసిల్దార్ వెంకట్రావు బియ్యం పంపిణీ చేశారు. గత సంవత్సరం క్రితం ఇంటిలో సిలిండర్ పేలి పిల్లల తల్లి చనిపోయిందని...
బిచ్కుంద మండలంలో కందుల డబ్బులను రైతుల ఖాతలో నేరుగా జమ చేయాలంటూ భాజపా అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి తహశీల్దార్ వెంకటరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ కందులను ధాన్యం...
కార్మికుల నిరంతర పోరాట కృషి ఫలితమే మేడే అని సీపీఐ నాయకులు విఠల్ గౌడ్ అన్నారు. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా కోటగిరి బస్టాండ్ ఆవరణలో సీపీఐ, ఏఐటీయూసీ, జెండాలను సమాజికదూరం పాటిస్తూ విఠల్...
పసుపు పంట కు కేంద్రం మద్దతు ధర ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నదని, దీని కి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించడం లేదని ఎంపీ ఆర్వింద్ ఆన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని కంఠేశ్వర్...
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రాథోడ్ నేడు పరిశీలించారు. అక్కడ రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన అడిగి...
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పొతంగల్ సహకార సంఘంలో ఇఫ్కో ఎరువుల కంపెనీ ఆధ్వర్యంలో విటమిన్ C టాబ్లెట్లు,మాస్క్ లు పంపిణి చేశారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ వారు అందజేసిన 100 మాస్కులు,విటమిన్ C...
బిచ్కుంద మండలంలోని మెక్క గ్రామాన్ని మండల పరిషత్ అధికారి ఎంపిడి ఓ ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు...