32.2 C
Hyderabad
March 29, 2024 00: 18 AM

Category : తెలంగాణ

Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లా టీఎన్జీవో సంఘానికి కొత్త కమిటీ

Satyam NEWS
ఇందులో కొల్లాపూర్ ప్రభుత్వ బాలుర వసతి గృహ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని టీఎన్జీవో...
Slider ఖమ్మం

సివిక్ సెన్స్: మన పట్టణాలను మనమే బాగు చేసుకోవాలి

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మన నగరాలను, పట్టణాలను మనమే బాగుచేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు....
Slider మహబూబ్ నగర్

పట్టణ ప్రగతి అంటే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమా?

Satyam NEWS
పట్టణ ప్రగతి అంటే ఏమిటి? ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినదేమిటో గానీ కొల్లాపూర్ లో మాత్రం పట్టణ ప్రగతి అంటే రాజకీయ కక్ష లు తీర్చుకోవడమే. ఇటీవల ముగిసిన...
Slider నిజామాబాద్

పుల్కల్ సొసైటీ చైర్మన్ గా ఇందిరా దేశాయి ప్రమాణం

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామ రైతు సహకార సంఘం చైర్మన్‌గా ఇటీవలే గెలుపొందిన ఇందిరా  ప్రహ్లాదు దేశాయి బుధవారం పాలకవర్గ సభ్యులు కలిసి ప్రమాణ  స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార...
Slider ఆదిలాబాద్

సేఫ్ హ్యాండ్స్: ప్రజల భద్రత కోసమే కార్డన్ అండ్ సెర్చి

Satyam NEWS
సామాన్య ప్రజల భద్రత కోసం చేపడుతున్న కార్డన్ అండ్ సెర్చి తనిఖీలు విశేషంగా ఫలితాలను ఇస్తున్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డే పెల్లి, బోరిగాం తండాలలో నేడు పోలీసులు...
Slider తెలంగాణ

ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు

Satyam NEWS
తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ మీడియట్  పరీక్షలు ప్రారంభం అయ్యాయి. గత ఏడాది ఫలితాల సమయంలో గందరగోళం చెలరేగి 27 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోగా ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచే పలు అవకతవకలు...
Slider నిజామాబాద్

అట్టహాసంగా సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం

Satyam NEWS
జుక్కల్ మండల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందిన శివానంద్ మంగళవారం చైర్మన్ బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎన్డిసిసి బ్యాంకు చైర్మన్ భాస్కర్ రెడ్డి శాసన సభ్యులు హనుమంత్...
Slider నిజామాబాద్

పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు

Satyam NEWS
PRTU బిచ్కుంద మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం మంగళవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా విషయ నిపుణులు...
Slider కరీంనగర్

మద్దతు ధర కోసం పసుపు రైతుల కలెక్టరేట్ ముట్టడి 5న

Satyam NEWS
పసుపుకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ ఈ నెల 5న జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాకపొతే ఇంకెప్పటికీ రాదు అనే నినాదంతో పసుపు...
Slider నిజామాబాద్

స్నాక్స్ టైమ్: పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం

Satyam NEWS
బిచ్కుంద మండల తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ  సంఘం తపస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల,  పదవ తరగతి విద్యార్థులకు 12 రోజులకి సరిపడా  స్నాక్స్ మండల పరిషత్తు అధ్యక్షులు అశోక్ పటేల్  చేతుల...