38.2 C
Hyderabad
April 25, 2024 11: 44 AM

Category : తెలంగాణ

Slider మహబూబ్ నగర్

జర్నలిస్ట్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

Satyam NEWS
నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎస్పీకి వినతిపత్రం వనపర్తి జిల్లా బీటివి రిపోర్టర్ అశోక్ కుమార్ రెడ్డి పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని నాన్...
Slider హైదరాబాద్

రంజాన్ మాస సందర్భంగా పేద ముస్లింలకు బట్టల పంపిణీ

Satyam NEWS
హైదర్ నగర్  డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ మసీదు వద్ద  రంజాన్ మాస పర్వదినం సందర్భంగా జరిగిన  బట్టల పంపిణీ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...
Slider మహబూబ్ నగర్

పదో తరగతి విద్యార్థులకు రోజూ రెండు గంటలు ప్రత్యేక తరగతులు

Satyam NEWS
 మే 23వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్ల, డిపార్ట్మెంట్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ డీఈఓ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం స్థానిక...
Slider హైదరాబాద్

నిజాం నిరంకుశ పాలన తలపిస్తున్న కేసీఆర్ పాలన

Satyam NEWS
కెసిఆర్ నిరంకుశ పాలన లో సామాన్య ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, కెసిఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తుందని కూకట్ పల్లి నియోజకవర్గం బిజెపి ఇన్ ఛార్జ్ మాధవరం కాంతారావు...
Slider కరీంనగర్

తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి

Satyam NEWS
బాధ్యత గల కేంద్ర మంత్రి పదవిలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలపై, రాష్ట్రంపై, ప్రభుత్వం విషం చిమ్మేలా మాట్లాడటం అన్యాయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని, వ్యాపారుల...
Slider హైదరాబాద్

2679 కోట్లతో హైదరాబాద్ నగరంలో నలువైపులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు

Satyam NEWS
ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్ లో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు తెలంగాణ  ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్  నలుదిక్కుల్లో  నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులు నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ...
Slider వరంగల్

తెలంగాణ ఇచ్చింది సోనియా కబ్జా పెట్టింది కేసీఆర్

Satyam NEWS
తెలంగాణ తెచ్చింది మేమె కాబట్టి జీవితాంతం మాకే ఓట్లు వేయాలని కెటిఆర్ మాట్లాడటం ప్రజాస్వామ స్ఫూర్తికి విరుద్ధమని టిపిసిసి కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. సోనియా గాంధీ సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం, తెలంగాణలోని...
Slider రంగారెడ్డి

గ్యాస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

Satyam NEWS
గ్యాస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్యాస్ ఏజెన్సీలు శక్తివంచన లేకుండా కృషి కొనసాగించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ పారిశ్రామిక వాడలో...
Slider మహబూబ్ నగర్

తెలంగాణ మాల మహానాడు నియామకాలు

Satyam NEWS
తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ రూరల్ మండల యువత కార్యదర్శి గా కాడం శేఖర్ ను నియమించారు. తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగింది. జిల్లా...
Slider వరంగల్

పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS
మే 23 నుండి నిర్వహించబోతున్న పదవతరగతి వార్షిక పరీక్షల  ఏర్పాట్లలో భాగంగా ఈరోజు ములుగు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో  చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...