భూకబ్జాదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామపంచాయతీలోని సర్వేనెంబర్ 21లోని తమ భూమిలో అక్రమంగా ప్రవేశించి అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతున్న నెల్లికుదుర్ జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులపైన చట్టరీత్యా...