35.2 C
Hyderabad
April 20, 2024 16: 04 PM

Category : తెలంగాణ

Slider వరంగల్

భూకబ్జాదారునిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

Satyam NEWS
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామపంచాయతీలోని సర్వేనెంబర్ 21లోని తమ భూమిలో అక్రమంగా ప్రవేశించి అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతున్న నెల్లికుదుర్ జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులపైన చట్టరీత్యా...
Slider హైదరాబాద్

ఉప్పల్ లో ఘనంగా ఉక్కు మనిషి పటేల్ జయంతి

Satyam NEWS
స్వాతంత్ర సమరయోధుడు స్వరాజ్య ఏకీకరణ చేసిన భారత దేశపు ఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని  వల్లభాయ్ పటేల్ జయంతి ఉప్పల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామంతపూర్ మెయిన్ రోడ్...
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మద్యం సేవించిన వారిపై కేసు

Satyam NEWS
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశామని వనపర్తి రూరల్ ఎస్.ఐ షేక్ షఫీ తెలిపారు. మర్రికుంట , నాగవరం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.బహిరంగ...
Slider హైదరాబాద్

వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలి

Satyam NEWS
వ్యాపారంలో బాగా రాణించాలనీ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరావు అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గంలోని  రామంతపూర్ లోని గణేష్ నగర్ లో గంథం ఉపేందర్,గూడురు రామకృష్ణ...
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37వ, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందిరా సెంటర్లో ఉన్న ఆమె విగ్రహానికి కాంగ్రెస్...
Slider నల్గొండ

ఆటో కార్మికులకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి

Satyam NEWS
సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి ఒక్కరోజు కార్మికుడు ఆటో తీయకుండా ఉండచ్చేమో గాని పెట్రోల్,డిజిల్ రేట్లు మాత్రం పెంచడం మాత్రం ఒక్క రోజు కూడా ఆగడం లేదని,ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో మునుపెన్నడూ...
Slider మహబూబ్ నగర్

పునీత్ రాజ్ కుమార్ కు “నేనుసైతం” ఘన నివాళి

Satyam NEWS
రంగుల ప్రపంచం సినిమాలో హీరోనే కాదు….నిజ జీవితంలో రీల్ హీరో అసలే కాదు….రియల్ హీరో అనిపించుకొని, కేవలం కన్నడ ప్రజల మనసునే కాదు, యావత్ భారతావని మెచ్చిన అసలు సిసలైన హీరో, సూపర్ స్టార్...
Slider ఆదిలాబాద్

పోడు స‌మ‌స్య‌కు త్వ‌ర‌లోనే శాశ్వత పరిష్కారం

Satyam NEWS
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అటవీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  తెలిపారు. అర్హులైన ల‌బ్ధిదారుల‌ను గుర్తించి, వారికి జీవ‌నోపాధికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా...
Slider నల్గొండ

యువత ధైర్యంతో ముందడుగు వేస్తే విజయం సొంతమౌతుంది

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం అంకిరెడ్డి ఫౌండేషన్,సై యూత్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళాను స్థానిక శాసనసభ్యుడు శానంపుడి సైదిరెడ్డి ప్రారంభించారు. భారీగా పాల్గొన్న యువతీ, యువకులు,పలు కంపెనీల ప్రతినిధులు...
Slider కరీంనగర్

ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్

Satyam NEWS
హుజూరాబాద్‌ ఉపఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) శశాంక్ గోయల్‌ అన్నారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం పెరిగింది. 2018 ఎన్నికల్లో 84.5శాతం పోలింగ్‌ నమోదు...