నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది అంతా విధిగా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు. దేశ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న...
కరోన వల్ల గత మార్చి నెలలో, మూత పడ్డ పాఠశాలలు- ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల అంగీకారంతో- 9,10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాల కు హాజరవుతున్నారు. కరోన...
ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంది ప్రజల సమస్యలు తీర్చడానికా కేసీఆర్ కుటుంబ సభ్యుల సమస్యలు తీర్చుకోవడానికా అని మధిర ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ...
ఖమ్మం జిల్లాలో మరో యువతి అనుమానాస్పదంగా మరణించింది. నవ వధువు నవ్య అనుమానాస్పద మరణంతో దిగ్భ్రాంతి చెందిన అదే కుటుంబానికి చెందిన మరో యువతి మరణించడం మిస్టరీగా మారింది. ఎర్రుపాలెం మండలం లోని అయ్యవారిగూడెం ...
ములుగు జిల్లా ఎస్పి క్యాంప్ కార్యాలయ సముదాయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి...
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శుక్రవారంభూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా అంతర్గత మురికి కాలువలు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మునిసిపల్...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న కాలువల మరమ్మతులకు, లైనింగ్ పనులకు కావలసిన 1217.71 కోట్ల రూపాయల నిధులను హుజుర్ నగర్ నియోజకవర్గానికి మంజూరు చేస్తూ G.O No....
రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశం లో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ ఆధ్వర్యంలో శుక్రవారం జుక్కల్ ప్రాథమిక ఆరోగ్య...
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. తలకొండపల్లి మండలంలోని పాఠశాలల వివిధ...
జమ్మికుంట (ఇల్లందకుంట)కు చెందిన ఒక జర్నలిస్టుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహాయం చేశారు. రిపోర్టర్ రాజేందర్ తల్లి రాధమ్మ ఇటీవల అనారోగ్యం పాలై యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ...