27.7 C
Hyderabad
April 19, 2024 23: 16 PM

Category : తెలంగాణ

Slider మహబూబ్ నగర్

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS
గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తెలిపారు. కల్వకుర్తి మండల పరిధిలోని జీడిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లు ఎంపీ...
Slider నల్గొండ

నల్లగొండ షీ టీమ్ పోలీసులను అభినందించిన డిజిపి

Satyam NEWS
నల్లగొండ  జిల్లా షీ టీమ్ పోలీసులను తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పలువురు యువతులు, మహిళలను టార్గెట్ చేసుకొని లైంగికంగా వేధిస్తున్న అఖిల్ అలియాస్ చందును అత్యంత చాకచక్యంగా ఆరెస్ట్ చేయడంలో...
Slider హైదరాబాద్

గాంధీ డాక్లర్లపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

Satyam NEWS
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 55 ఏళ్ల కరోనా రోగి పరిస్థితి విషమించి మరణించడంతో అతని బంధువులు అక్కడ డాక్టర్ పై దాడి చేశారు....
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి మున్సిపాలిటీలో కట్టలు తెగిన అవినీతి

Satyam NEWS
అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి కల్వకుర్తి మునిసిపాలిటీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇదే విషయాన్ని కల్వకుర్తి మునిసిపల్ కౌన్సిలర్లు ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ అంశాలపై విచారణ...
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ నాటు సారా

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో నేడు పెద్ద ఎత్తున నాటు సారా, గుడుంబా ను ఎక్సయిజ్ పోలీసులు ధ్వంసం చేశారు. కొల్లాపూర్ మండల పరిధిలోని బోరాబండ,నార్లాపూర్,సున్నపు  తాండ లలో ఈ దాడులు...
Slider హైదరాబాద్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మునిసిపల్ కమిషనర్

Satyam NEWS
అవినీతి నిరోధక శాఖ వలలో మరో పెద్ద చేప చిక్కింది. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఒక మునిసిపల్ కమిషనర్. లక్షా యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు...
Slider మహబూబ్ నగర్

దేవాలయ పారిశుధ్య కార్మికులకు సరుకుల పంపిణీ

Satyam NEWS
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని దేవాలయ పారిశుద్ధ్య కార్మికులకు ఆర్యవైశ్య ఉద్యోగులు వృత్తి పని వారి సంఘం( అవోపా) ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు స్థానిక దేవాలయాలలో పనిచేసే...
Slider ఆదిలాబాద్

దేశానికి కొత్త దిశ చూపిస్తున్న మోడీ ముందు చూపు

Satyam NEWS
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆలోచన నుంచి వచ్చిన గరీబ్ కళ్యాణ్ యోజన దేశ పౌరులకు సామాజిక భద్రత, స్వావలంబన సాధన కోసం ఉపకరిస్తున్నదని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. కొమురం...
Slider నల్గొండ

వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేతన్నలకు చేయూత

Satyam NEWS
వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ బర్రెంకల మధుసూదన్ సూచనతో ట్రస్ట్ సభ్యురాలు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కుమార్తె వాణి పటాలే సహకారంతో పేద చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు అందచేశారు....
Slider నిజామాబాద్

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

Satyam NEWS
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వివాహిత తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. తన భర్త, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, కట్నం తేకపోవడంతో భర్తకు వేరే పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారని...