39.2 C
Hyderabad
April 25, 2024 18: 51 PM

Category : వరంగల్

వరంగల్

విద్యార్ధులకు వర్క్ షీట్లు అందించిన టీచర్

Satyam NEWS
ములుగు మండలం జీవంతరావుపల్లె గ్రామంలోని విద్యార్ధుకుల ములుగు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ టీచర్ ఎర్రబెల్లి రజిత వర్క్ షీట్లు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్ధులు ఆన్ లైన్ పాఠాలు,...
Slider వరంగల్

ఆన్ లైన్ లో విద్యార్ధుల్ని హెడ్ మాస్టర్ లే పర్యవేక్షించాలి

Satyam NEWS
విద్యార్ధులు ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారా లేదా చెక్ చేయాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపైనే ఉందని ములుగు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన ములుగు లోని...
Slider వరంగల్

సృజనాత్మకతోనే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యం

Satyam NEWS
సమాజంలోని సమకాలీన సమస్యలకు పరిష్కారం చూపేలా సృజనాత్మకతో వినూత్న ఆవిష్కరణల అవసరం ఎంతైనా  ఉందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకొని ప్రతి ఏటా  తెలంగాణ రాష్ట్ర...
Slider వరంగల్

బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులు

Satyam NEWS
ములుగు జిల్లా పసర SHO (Station House Officer )గా  ఎస్ ఐ H.రవీందర్, తాడ్వాయి SHO గా సిహెచ్ వెంకటేశ్వరరావు నేడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్...
Slider వరంగల్

ములుగు జిల్లా కుగ్రామంలో కూడా కరోనా పాజిటీవ్ కేసులు

Satyam NEWS
ములుగు జిల్లా అబ్బాపూర్ లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే నేడు 9 పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ములుగు జిల్లా టీబీ,ఎయిడ్స్, లెప్రసి నియంత్రణాధికారి డాక్టర్ పోరిక రవీందర్ ఆధ్వర్యంలో అబ్బాపూర్ లో 50 మందికి...
Slider వరంగల్

ములుగు పేరెంట్స్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం

Satyam NEWS
తెలంగాణ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధానకార్యదర్శిగా ఆకునూరి నరేష్ నియమితులయ్యారు. అదే విధంగా ఉపాధ్యక్షుడుగా గుర్రం సంతోష్ ను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని TSPA ములుగు జిల్లా...
Slider వరంగల్

సమష్టి కృషితోనే బాలల పరిరక్షణ సాధ్యం

Satyam NEWS
గిరిజన ప్రాబల్యంతో అతి చిన్న జిల్లా గా ఉన్న ములుగు లో బాల్యవివాహాలు అరికట్టడానికి ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని SCPCR చైర్మన్ జోగినపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపం, ప్రత్యేకమైన సంస్కృతి...
Slider వరంగల్

పేదల పట్టాలపై వాలుతున్న భూ రాబందులు

Satyam NEWS
పేదల పట్టా స్థలాలను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులను కట్టడి చేయాలని పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నేతలు ములుగు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వెంకటాపురం ఎస్సీ...
Slider వరంగల్

మినీ గురుకుల పాఠశాలను పున:ప్రారంభించాలి

Satyam NEWS
మినీ గురుకులం పాఠశాల పునః ప్రారంభించాలని ట్రైబల్ మినీ గురుకులం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ సి ఐ టి యు రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల అన్నారు. ఈ మేరకు గురువారం ములుగు మహబూబాబాద్ రీజనల్...
Slider వరంగల్

ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS
ప్రతి విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వీక్షించేలా ఉపాధ్యాయులందరూ పర్యవేక్షించాలని, విద్యార్థులందరికీ పాఠ్యాంశాల  షెడ్యూల్ ని అందజేయాలని ములుగు డిఇఓ డి.వాసంతి కోరారు. ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ లో భాగంగా బుధవారం నాడు తాడ్వాయి మండలం...