31.7 C
Hyderabad
April 18, 2024 23: 06 PM

Category : ప్రపంచం

Slider ప్రపంచం

మారిపోయిన చైనా విదేశాంగ మంత్రి

Satyam NEWS
దాదాపు నెల రోజులుగా కనిపించకుండా పోయిన చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ ను తాజాగా ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో మాజీ విదేశాంగ మంత్రి వాంగ్ యీ మళ్లీ విదేశాంగ...
Slider ప్రపంచం

మానసరోవర్ యాత్రకు దేశంలో నుంచే కొత్త రోడ్డు

Satyam NEWS
కైలాస-మానసరోవర యాత్ర చేపట్టేవారికి కేంద్రప్రభుత్వం తాజాగా తీపికబురు చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి కొత్త మార్గంలో వెళ్లి కైలాస శిఖరాన్ని దర్శించుకోవచ్చని తెలిపింది. సిక్కిం, నేపాల్‌ నుంచి చుట్టుతిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా...
Slider ప్రపంచం

పాకిస్తాన్ లో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

Satyam NEWS
నలుగురు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల సీమా హైదర్ జఖ్రానీ పాకిస్తాన్ నుంచి అక్రమ మార్గం ద్వారా పారిపోయి వచ్చి నోయిడాలోని తన ప్రియుడితో ఉన్న సంఘటన ఇప్పుడు పాకిస్తాన్ లో మతకలహాలు...
Slider ప్రపంచం

ఫ్రాన్స్ ప్రముఖులకు ప్రధాని మోదీ ఇచ్చిన బహుమతులు ఇవే

Satyam NEWS
ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ తో బాటు పలువురు ప్రముఖులకు భారతీయ సంస్కృతి ప్రతిబింబించే పలు ప్రత్యేకతలు ఉన్న బహుమతులను అందచేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు...
Slider ప్రపంచం

రికార్డు స్థాయిలో పేదరికం తగ్గిన దేశంగా భారత్

Satyam NEWS
గత 15 ఏళ్లలో భారతదేశంలో 41.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. గత 15 ఏళ్లలో పేదరికం సగానికి తగ్గిన 25 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో...
Slider ప్రపంచం

వలసల వలలో యూరప్!

Bhavani
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఐరోపా దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. వీటికి పరిష్కారం లభించకపోగా, మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ...
Slider ప్రపంచం

చంద్రయాన్ – 3 ముహూర్తం ఖరారు

Satyam NEWS
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-3ని జులై 14న నింగిలోకి పంపనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.35గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ మేరకు భారీ వాహకనౌకకు పరికరాలను అమర్చే...
Slider ప్రపంచం

అమెరికాలో భారత కాన్సులేట్ కు నిప్పంటించిన ఖలిస్తానీలు

Satyam NEWS
ఖలిస్థానీ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో నగరంలో గల భారత దౌత్య కార్యాలయంపై దాడి చేసి నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి 1.30కి ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా తాజాగా పేర్కొంది. ఈ...
Slider ప్రపంచం

జో విడెన్ తో మోదీ వ్యక్తిగత చర్చలు?

Satyam NEWS
ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి చర్చలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లు గురువారం వైట్‌హౌస్‌లోని ఓవల్‌ కార్యాలయంలో ఏకాంత చర్చలు జరుపనున్నారు. అధికారుల సమక్షంలో ఇరువురు నేతల...
Slider ప్రపంచం

గ్లోబల్ వార్మింగ్ తో కరిగిపోతున్న హిమాలయాలు

Satyam NEWS
గ్లోబల్ వార్మింగ్‌ను వెంటనే అదుపు చేయలేకపోతే 2100 సంవత్సరం నాటికి 80 శాతం హిమాలయాలు, హిమానీనదాలు కరిగిపోతాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ నిజాన్ని ఖాట్మండుకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్...