34.2 C
Hyderabad
April 19, 2024 19: 07 PM
Slider ముఖ్యంశాలు

బెయిల్ రద్దుకు నిరాకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

#y s jagan 1

అక్రమాస్తుల కేసులో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది.

ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రఘురామ పిటిషన్‌ను కొట్టేసింది. సీబీఐ కోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళ్తానని ఎంపీ రఘురామరాజు తెలిపారు.

Related posts

కొండపై అక్రమంగా కొంప కట్టుకున్న వ్యక్తికి భగవంతుడితో పోలికా?

Satyam NEWS

డప్పు కొట్టే మీడియాతో అధికార పార్టీకే నష్టం

Satyam NEWS

కాంతి!సంక్రాంతి!

Satyam NEWS

Leave a Comment