32.2 C
Hyderabad
March 28, 2024 23: 16 PM
Slider కడప

వివేకా హత్య దర్యాప్తు మళ్లీ మొదలుపెట్టిన సీబీఐ

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ రెండో విడత విచారణ ప్రారంభించింది. అంతకు ముందు జులైలో 2 వారాలపాటు పులివెందుల, కడపలో విచారణ చేసింది. ఇప్పటికే ఆయన ఇంట్లో కేసుకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన అధికారులు కీలక వ్యక్తులను విచారించారు.

జులై 31న కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. 40 రోజుల తర్వాత సీబీఐ అధికారులు రాష్ట్రానికి చేరుకున్నారు. ఇవాళ మళ్లీ పులివెందుల అతిథిగృహంలో కేసు వివరాలపై ఆరా తీశారు.

Related posts

హిందూ ధ‌ర్మ‌ ప్ర‌చారానికి ఎస్వీబీసీ ఒక ఆయుధం

Satyam NEWS

ములుగు  జిల్లా కేంద్రంలో తైక్వాండో పోటీలు ప్రారంభం

Satyam NEWS

దిశ యాప్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌నకు పోలీసులే నేరుగా రంగంలోకి…!

Satyam NEWS

Leave a Comment