33.2 C
Hyderabad
April 26, 2024 00: 52 AM
Slider కడప

ప్రొద్దుటూరు లో సీబీయన్ పేరిట పండ్లు పంపిణీ

cbn birthday

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 71 వ జన్మదినం సందర్భంగా నందమూరి వీరాభిమాని, తెలుగుదేశం నాయకులు పాలగిరి ఖాజా ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణలోని 26 వ వార్డులోని 1000 కుటుంబాలకు చీనిపండ్లు, ద్రాక్షపండ్లు, జామపండ్లు పంచారు.

అలాగే ఆటోలో టపాసులు పేలి గాయపడిన మన నందమూరి వీరాభిమాని మల్లికార్జున కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నందమూరి యువ సేవా సమితి తరపున గోమేధికమ్ సుదర్శన్, సిజె.వెంకటసుబ్బయ్య, సింహా చంద్రశేఖర్ యాదవ్ , సూరి కాసారపు, CBN ఆర్మీ తరపున శ్రీను, హర్ష, ప్రవీణ్ లు పాల్గొన్నారు.

Related posts

డిగ్రీ చదివే అనూషను దారుణంగా హతమార్చారు

Satyam NEWS

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కేర్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించండి

Satyam NEWS

రాజకీయ దాహం ఇంకా తీరలేదా? ఏమిటీ వలసలు?

Satyam NEWS

Leave a Comment