ఎస్సీ నిధుల నుంచి మంజూరైన 4,25,000 రూపాయలతో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 23వ, వార్డు నందు సిసి రోడ్డు పనులు ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎస్సీ నిధుల నుంచి మంజూరైన 4 లక్షల 25 వేల రూపాయలతో 23వ, వార్డులో టిఆర్ఎస్ నాయకుడు గెల్లి రవి, వార్డు కౌన్సిలర్ జక్కుల వీరయ్య రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కుల వెంకయ్య, అట్లూరి మంజుల, కోతి సంపత్ రెడ్డి, కస్తాల శ్రవణ్ కుమార్, ఓరుగంటి నాగేశ్వరరావు, పట్టణ TRS పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి,యరగాని గురువయ్య, కుంట ఉపేంద్ర సతీష్, Jsd ,నర్సింగ్ వెంకటేశ్వర్లు,
ఎర్రంశెట్టి పిచ్చయ్య, నాగరాజు, రాజేష్, నేపాల్ ,నరసింహారావు, సైదా, మధు, పర్వతాలు,సుగ్రీవ, క్రాంతి, సంతోష్ రెడ్డి, వినాయకరావు, వెంకటేష్ ,ఫణీంద్ర మాధవి, జానీ బేగం ,ముస్తఫా, వార్డు ప్రజలు పాల్గొన్నారు.