కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఉపాధిహామీ నిధుల ద్వారా సీసీరోడ్డు పనులను జుక్కల్ సర్పంచ్ రాములు సేట్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు పనులు మంజురు చేసి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆయనతోపాటు సొసైటీ చైర్మన్ శివానంద్ నాయకులు ఆత్మకమిటీ చైర్మన్ సాయాగౌడ్ దాదారావు పటేల్ ,నీలుపటేల్, అధికారులు నాయకులు ఉన్నారు.
previous post