హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చే ఖాతాదారుల కూర్చునేందుకు కార్యాలయంలో బల్లలు లేవు. ఈ ఇబ్బందులు గమనించి స్థానిక డాక్టర్ సుధా శ్రీపతి వారి తల్లిదండ్రులు శేషగిరిరావు కామేశ్వరీదేవి జ్ఞాపకార్థం నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో మూడు సిమెంట్ బల్లలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సుధాకర్,బ్యాంకు ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
previous post