32.7 C
Hyderabad
March 29, 2024 11: 21 AM
Slider జాతీయం

కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. కొవిడ్-19 కేసుల వ్యాప్తితో నాల్గవ కరోనా వేవ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మాస్కులు ధరించడం, టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలను కోరారు.

Related posts

మార్గదర్శికి ఏపీ హైకోర్టులో ఊరట

Satyam NEWS

కరోనా కేసులు పెరుగుతున్నందున తగిన వసతులు కల్పించాలి

Satyam NEWS

లోన్ యాప్ లపై జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment