దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. కొవిడ్-19 కేసుల వ్యాప్తితో నాల్గవ కరోనా వేవ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మాస్కులు ధరించడం, టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలను కోరారు.
previous post
next post