36.2 C
Hyderabad
April 24, 2024 21: 26 PM
Slider నిజామాబాద్

తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ పత్రాల పంపిణీ

#Bichkunda Workers

బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ గణేష్ తాపీ మేస్ర్తి ల సంఘం ఆధ్వర్యంలో  న్యాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నమిలి మెట్ సాయిలు మాట్లాడుతూ 21 మంది మేస్త్రీలు ఈ శిక్షణ శిబిరానికి పదిహేను రోజుల పాటు వెళ్లారని తెలిపారు.

శిక్షణ అనంతరం నాక్ సంస్థ కార్మిక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ధ్రువీకరణ  పత్రాలు పంపిణీకి అందజేయగా ఆదివారం నాడు వాటిని సంబంధిత మేస్త్రీలకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సాయిలుతో పాటు ఉపాధ్యక్షులు మల్లు గాని భూమయ్య ,కార్యదర్శి వాజిద్, క్యాషియర్ రొయ్యల పండరి, సలహాదారులు రామయ్య మేస్త్రీ ,మోతిరాం ,సతీష్, కె శ్రీను ,బంటు శ్రీనివాస్, కె సాయిలు ఉన్నారు.

Related posts

మహిళా శిశు రక్షణ కోసం కొత్త చట్టాలు తేవాలి

Satyam NEWS

కేటీఆర్ ని కలిసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

Satyam NEWS

చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణకు బ్రేక్

Satyam NEWS

Leave a Comment