27.7 C
Hyderabad
April 26, 2024 03: 44 AM
Slider చిత్తూరు

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పు

#tirumala

తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు కొనసాగుతున్న బ్రేక్ దర్శనం వేళలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్చనున్నట్లు పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకు దర్శనం త్వరగా పూర్తికావడమే కాక గదుల కేటాయింపులపై కూడా ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ మాదిగలు సీట్లు కేటాయించాలి

Satyam NEWS

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్

Satyam NEWS

అక్రమ సారాపై కర్నూలు జిల్లాలో ఉక్కుపాదం

Satyam NEWS

Leave a Comment