టిఎన్జీవోల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన చందు కు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్ అభినందనలు తెలిపారు.
ఎన్జీవోల సంఘం కార్యదర్శిగా ఎన్నికైన చందు రానున్న రోజులలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆకాంక్షించారు.
తనకు మద్దతు తెలిపిన ఎన్ జీ వో సభ్యులందరికి చందు ధన్యవాదాలు తెలిపారు.