32.2 C
Hyderabad
March 28, 2024 21: 21 PM
Slider ఖమ్మం

ఎక్సిగ్రేసీయా, ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన పోలీసు కమిషనర్

#KhammamPolice

ఇటీవల అనారోగ్యంతో మరణించిన ARSI లక్ష్మయ్య   కుటుంబ సభ్యులకు శాఖ పరమైన  భద్రత ఎక్సిగ్రేషియా నుండి 4 లక్షల రూపాయలు, అదేవిధంగా మహిళ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ… మరణించిన కానిస్టేబుల్  రామచంద్రరావు   కుటుంబ సభ్యులకు భద్రత గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నుండి 5 లక్షల రూపాయల చెక్కు ను   పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అందజేశారు.

ఈ సందర్భంగా  శాఖ  పరంగా అందవలసిన బెన్ ఫిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకొవాలని సంబంధిత   అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడీషనల్ డీసీపీ ఇంజరాపు పూజ, ఏఎస్పీ స్నేహ మేహ్రా , ఏవో అక్తరునీసా బేగం, నర్సమ్మ  పాల్గొన్నారు.

Related posts

మంత్రులతో కే‌సి‌ఆర్ అత్యవసరభేటి

Sub Editor 2

పంజాబ్ సీఎం భార్యా పిల్లల్ని వేధిస్తున్న ఖలిస్తాన్ వాదులు

Bhavani

జలదిగ్బంధంలో భద్రాచలం: మూడు రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

Satyam NEWS

Leave a Comment