26.2 C
Hyderabad
February 14, 2025 01: 13 AM
Slider తూర్పుగోదావరి

కాకినాడ పోర్టు వ్యవహారాలపై CID దర్యాప్తు

#kakinadaseaports

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు అందింది. బెదిరించి, వేధింపులకు గురి చేసి, దౌర్జన్యంగా మేజర్ వాటా ను కైవసం చేసుకున్నారని కాకినాడ పోర్ట్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు CID చీఫ్ రవిశంకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. CID పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.

Related posts

అంగరంగ వైభవంగా జేడ్పీ చైర్మన్ బిడ్డ..నిశ్చితార్థం..

Satyam NEWS

ఖ‌జానా ఖాళీ అయినా…ఇచ్చిన మాట త‌ప్ప‌లేదు

Satyam NEWS

జ్వరాలతో వణుకుతున్న హైదరాబాద్

Satyam NEWS

Leave a Comment