కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు అందింది. బెదిరించి, వేధింపులకు గురి చేసి, దౌర్జన్యంగా మేజర్ వాటా ను కైవసం చేసుకున్నారని కాకినాడ పోర్ట్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కేవీ రావు CID చీఫ్ రవిశంకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. CID పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.
previous post
next post