29.2 C
Hyderabad
March 24, 2023 22: 20 PM
Slider సినిమా

సినీ నటుడు వేణుమాధవ్ ఇక లేడు

20VENU-MADHAV-STILLS-40BDEAE2

ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ అనారోగ్యంతో మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చివరకు అర్ధరాత్రి 12 గంటల 21 నిముషాలకు ఆఖరి శ్వాస తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణు మాధవ్ వేల చిత్రాల్లో నటించారు. కొన్ని చిత్రాలలో ఆయన హీరోగా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. హాస్యానికి కొత్త బాటలు వేసిన వేణు మాధవ్ మృతి తెలుగు చలన చిత్ర సీమకు తీరని లోటని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts

బాధలు అర్ధం చేసుకుని ఏపీ పోలీసులు సహకరించాలి

Satyam NEWS

ఐపీఎల్‌ అధికారిక భాగస్వామిగా చేరిన అప్‌స్టాక్స్‌

Satyam NEWS

రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!