37.2 C
Hyderabad
April 18, 2024 20: 30 PM
Slider హైదరాబాద్

కార్మిక గర్జన సిఐటియు పాదయాత్ర వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

#walposter

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో కార్మిక గర్జన పాదయాత్ర ఈ నేల 17 న ఉప్పల్‌ చేరుకుంటుందని సిఐటియు ఉప్పల్‌ కార్యదర్శి జె.వెంకన్న పాదయాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 73 షెడ్యూల్‌ ఎప్లాయిమెంట్‌లో  కనీస వేతనాల జిఓలను రాష్ట్ర ప్రభుత్వం సవరించాలన్నారు.  విడుదల చేసిన 5 జీఓలకు గెజిట్‌ చేయాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో కార్మిక గర్జన  పాదయాత్ర నిర్వహించ తలపెట్టిందన్నారు.

ఈ పాదయాత్ర ఉప్పల్‌ చేరుకుని ఉప్పల్‌ మెయిన్‌రోడ్డు నుండి పారిశ్రామిక వాడలో పాదయాత్ర కొనసాగుతూ చిల్కానగర్‌ చేరుకుని చిల్కానగర్‌ చౌరస్తాలో  బహిరంగ సభ జరుగుతోందని తెలిపారు. ఈ బహిరంగ సభను జయప్రదం కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్‌, మల్లికార్జున్‌, భాస్కర్‌రెడ్డి, వెంకటరావు, ప్రభాకర్‌, సిద్దులు, దయానంద్‌ ,శ్రీనివాస్‌ తదితరలు పాల్గొన్నారు.

Related posts

పాతిక కేజీల బియ్యం కాదు…పాతికేళ్ల‌ యువత భవిష్యత్తు కోసం జనసేన పార్టీ

Satyam NEWS

బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే

Satyam NEWS

మళ్లీ కంపించిన హిమాచల్ ప్రదేశ్

Satyam NEWS

Leave a Comment