28.7 C
Hyderabad
April 20, 2024 08: 14 AM
Slider హైదరాబాద్

మెట్రో కారిడార్ ను పరిశీలించిన సిటీ నేతలు

metro station

రెండు రోజుల్లో ప్రారంభం కానున్న జెబిఎస్ – ఎంజిబిఎస్ మెట్రో రైలు మార్గాన్ని నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ నెల 7 వ తేదీన సాయంత్రం 4  గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మెట్రో కారిడార్ ను ప్రారంభిస్తారు. జెబీఎస్ మెట్రో  స్టేషన్ లో జరుగుతున్న ఏర్పాట్ల ను వారు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తోబాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి మల్లారెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, మెట్రో ఎండి ఎన్ వి ఎస్  రెడ్డి సంబంధిత  అధికారులు కూడా ఉన్నారు.

Related posts

పోలీసులకు మంచి నీళ్లు కూడా ఇచ్చేది లేదు

Satyam NEWS

విద్యార్ధి ఆరోగ్యంపై తక్షణమే స్పందించిన ఆరోగ్య మంత్రి నాని

Satyam NEWS

మహేష్ బాబు అభిమానుల గుండెను పిండేస్తున్న ఘటన

Satyam NEWS

Leave a Comment