37.2 C
Hyderabad
April 18, 2024 20: 50 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

డెంగ్యూ తో మహిళా న్యాయమూర్తి మృతి

judge

డెంగ్యూ జ‍్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్‌లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.

Related posts

రాజోరి జిల్లాలో తెగబడ్డ ఉగ్రవాదులు: నలుగురి మృతి

Satyam NEWS

23న వనపర్తిలో సర్పంచ్ ల సదస్సుకు మంత్రులు

Satyam NEWS

బబ్లు మటన్ మార్ట్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment