30.2 C
Hyderabad
September 28, 2023 13: 42 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

డెంగ్యూ తో మహిళా న్యాయమూర్తి మృతి

judge

డెంగ్యూ జ‍్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్‌లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.

Related posts

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

Satyam NEWS

శుభ ‘ కృతి ‘ కి స్వాగతం

Satyam NEWS

ఏసిబి నివేదికతో దుర్గగుడి ఈవో సురేష్ పై వేటు?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!