30.7 C
Hyderabad
April 19, 2024 10: 05 AM
Slider నల్గొండ

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పచ్చదనం – పరిశుభ్రత

#cleanandgreen

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా  బుధవారం పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి కార్యాలయ ఆవరణ లోని పిచ్చిమొక్కలు తొలగించి సిబ్బందితో చెత్తా చెదారం తీయించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి గూడెపు శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.హరిహారంలో నాటిన మొక్కలను కాపాడుకోవాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శాంతకుమారి,ఎంపి ఒ షేక్.మౌలానా,ఏ పి ఓ శైలజ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన పోలీసులు

Satyam NEWS

మూడు నెలల్లో అవినీతి మాయం కావాలి

Satyam NEWS

మంత్రి గంగుల సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన యువకులు

Satyam NEWS

Leave a Comment