40.2 C
Hyderabad
April 19, 2024 15: 24 PM
Slider ఖమ్మం

మధిర మండలంలో కొట్టుకుపోయిన మాటూరు బ్రిడ్జి

#MalluBhatti

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రోడ్లు భారీ ఎత్తున దెబ్బతిన్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మధిర మండలం మాటూరు బ్రిడ్జి వద్ద రహదారి కొట్టుకుపోయింది.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మాటూరు బ్రిడ్జి ప్రాంతాన్ని నేడు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాట మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి,

మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  సూరంశెట్టి కిషోర్, బీసీ సెల్ అధ్యక్షుడు బుచ్చిరాములు, పారుపల్లి విజయ్ కుమార్, దారా బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం స్వంత జిల్లాలో రక్షకుడే కీచకుడైన వేళ…

Satyam NEWS

వెలుగురేకై పల్లవించాలి

Satyam NEWS

గ్రేట్: స్ప్రే యంత్రం రూపొందించిన నాగర్ కర్నూల్ ఎస్ పి

Satyam NEWS

Leave a Comment