37.2 C
Hyderabad
March 29, 2024 17: 25 PM
Slider ముఖ్యంశాలు

హోటల్లో అగ్నిప్రమాద ఘటనపై సీఎం ఆరా

#Y S Jaganmohan Reddy

విజయవాడలో ఒక హోటల్లో జరిగిన ప్రమాద ఘటపై సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు.

ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు.

ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Related posts

రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

రాజంపేటలో వృద్ధులకు రాజకీయ కష్టం

Satyam NEWS

రియల్ ఎస్టేట్ వ్యాపారిలా చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment