38.2 C
Hyderabad
April 25, 2024 14: 43 PM
Slider జాతీయం

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

#PrakashJavdekar

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో సమావేశం అయ్యారు.

అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సీఎం జగన్‌ కేంద్ర మంత్రికి వివరించారు.

పోలవరం ప్రాజెక్ట్‌ కు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి ఉన్నారు.

Related posts

ధర్నా తో అధికార పార్టీని అల్లాడించిన టీడీపీ…!

Satyam NEWS

డీప్ ట్రబుల్: పెరుగుతున్నఅమెరికా ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు

Satyam NEWS

ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య

Murali Krishna

Leave a Comment