28.2 C
Hyderabad
April 20, 2024 12: 39 PM
Slider హైదరాబాద్

మూడు రోజుల్నించి అడుగుతున్నా సీఎం కలవడం లేదు

#etala

ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు మూడు రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నా తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛానెళ్లు, పత్రికలు చేస్తున్న విష ప్రచారానికి ఈటెల అదరడు, బెదరడు అని ఆయన అన్నారు.

ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చాక తన భవిష్యత్తు నిర్ణయం పై ఆలోచిస్తానని ఈటల చెప్పారు.

Related posts

స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది

Satyam NEWS

యాచేంద్ర ఆశీస్సులు తీసుకున్న వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్

Satyam NEWS

ఇండియన్ పనోరమాలో తమిళ సినిమా ‘కిడ’కు స్టాండింగ్ ఒవేషన్

Bhavani

Leave a Comment