32.2 C
Hyderabad
April 20, 2024 19: 42 PM
Slider ముఖ్యంశాలు

అనూష హత్యపై ముఖ్యమంత్రి జగన్ ఆరా

#YSJaganmohanReddy

గుంటూరు జిల్లా నర్సారావుపేటలో కాలేజీ విద్యార్థిని అనూష హత్యకు గురైన ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

‘దిశ’ చట్టం కింద వెంటనే దర్యాప్తు పూర్తిచేసి విచారణ వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దోషికి కఠినశిక్ష పడేలా చూడాలని సీఎం కోరారు.

హత్యకు గురైన అనూష కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

Related posts

కం టు ఆఫీస్:నటి రశ్మికా కు ఐటీ శాఖ నోటీసులు

Satyam NEWS

వచ్చే ఉగాదికి ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌

Bhavani

కార్మికులందరికీ P.F మరియు E.S.I సౌకర్యం కల్పించాలి

Satyam NEWS

Leave a Comment