సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని ఉప్పల్ ఎమ్మెల్యే బేస్ సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైన ఎల్వోసీ లను ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారులు ఎన్. శేఖరం 2,00,000, ఏం. శ్రీ లక్ష్మీ 16,000, ఏం. లింగ నాయక్ 60,000, సిహెచ్ మల్లికార్జున్ 20,000, ఏం. వినయ్ కుమార్ 60,000, శ్రీనివాస్ 60,000, కే .మల్లేష్ 16,000, షాహీన్ భాను 60,000, బాలాజీ 60,000, ఆర్సియా బేగం 22,000, జి. వెంకటేష్ 40000, సోమిరెడ్డి 60,000, బి. భాగ్య 38,000, పి .ఐలయ్య 44,000, జి .చైతన్యరాజు 48,000,
కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి , చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్ , మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు , ధన్ పాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్ ,టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు డివిజన్ వారిగా సుడుగు మహేందర్ రెడ్డి, కాసం మైపాల్ రెడ్డి, డప్పు గిరిబాబు, పల్ల కిరణ్ కుమార్ రెడ్డి, మేకల ముత్యం రెడ్డి, పల్లె నర్సింగ్ రావు, డాక్టర్ బి. వి చారి, టిఆర్ఎస్ నాయకులు బన్నల ప్రవీణ్ ముదిరాజ్, చింతల నరసింహారెడ్డి, పద్మా రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, కృష్ణారెడ్డి , గంప కృష్ణ, వినోద్, రాధాకృష్ణ, జనార్ధన్, అక్బర్ ,సాయిరాజ్ రెడ్డి, కరీం, సత్యనారాయణ, బింగి శ్రీను, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.