25.2 C
Hyderabad
January 21, 2025 12: 54 PM
Slider ఖమ్మం

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసిన మంత్రి పువ్వాడ

puvvada

అనారోగ్యంతో బాధపడేవారిని ఆదుకోవడానికి నిర్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఖమ్మం నియోజకవర్గంలో 32 మందికి ఆర్ధిక సాయం అందింది. ఈ మేరకు ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆ చెక్కులను వితరణ చేశారు.

తన సిఫార్సు మేరకు 32 మందికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) చెక్కులను vdo’s కాలనీలోని వారి క్యాంప్ కార్యాలయంలో అందచేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 32 మందికి గాను రూ.10 లక్షల 34 వేల రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు ఉన్నారు.

Related posts

ములుగు పంచాయితీ అవినీతిపై విచారణ జరపాలి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం లో మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS

Leave a Comment