సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. నియోజకవర్గం లోని వివిధ డివిజన్లలో కు సంబంధించిన లబ్ధిదారులకు సోమవారం హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ డ్ ఎల్ ఓ సి ల ను లబ్ధిదారులకు అందజేశారు.
డివిజన్ వారీగా కాప్రా డివిజన్ కు చెందినజీ. లత 23,000/-, నరేందర్ 20,000/-, బిక్షపతి 25,500/-, నాచారం డివిజన్ కు చెందిన ఎం.డి. లికయత్ 29,000/-, హబ్సిగూడ డివిజన్ కు చెందిన భూపాల్ రెడ్డి 30, 500/-, స్వప్న 17,500/-, భాగ్యలక్ష్మి 20,000/-, ఉప్పల్ డివిజన్ కు చెందిన శివ నాయక్ 14,000/- చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జైన్ శేఖర్, గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్,గంగిడి కృష్ణారెడ్డి,కాప్రా డివిజన్ ప్రెసిడెంట్ సుడుగు మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్ హబ్సిగూడ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ డాక్టర్ బి. వి. చారి ,ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి, ఉప్పల్ డివిజన్ ప్రెసిడెంట్ వేముల సంతోష్ రెడ్డి , కొండల్ గౌడ్ , గౌస్, కట్ట బుచ్చన్న ,ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి యాదగిరి, అక్బర్, దాచేపల్లి శ్రీధర్ కొంగల శ్రీధర్, షహీన్ సుల్తానా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.