34.2 C
Hyderabad
May 19, 2025 17: 34 PM
Slider ప్రత్యేకం

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం సమీక్ష

#revanthreddy

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీ ఎస్, డీజీపీతో పాటు అందుబాటులో ఉన్న స్థానిక మిలిటరీ అధికారులు, డిజాస్టర్​ మేనేజ్మెం​ట్ అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని,  అప్రమత్తంగా ఉండాలని అన్నారు.  ఏవైనా అనుమానాలుంటే వెంటనే పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Related posts

గిరిజనులపై విద్యుత్ శాఖ అధికారుల కక్ష

Satyam NEWS

నేవీలో సబ్-మెరైన్ డేటా లీక్ కలకలం.. సీబీఐ ఛార్జిషీట్

Sub Editor

స్థానిక రైతుల ధాన్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS
error: Content is protected !!