27.7 C
Hyderabad
April 25, 2024 10: 48 AM
Slider వరంగల్

బాధితురాలికి ముఖ్యమంత్రి  సహాయనిధి చెక్కు అందజేత

#mulugu

ములుగు జిల్లా దేవ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆడి దాల పద్మ అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ సహకారంతో దరఖాస్తు చేసుకొగా 60 వేల సిఎంఆర్‌ఎఫ్ చెక్కు మంజురయింది.

ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్  ఆదేశాల మేరకు ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ నేడు బాధితురాలికి చెక్కును అందజేసారు. ఈ కార్యక్రమంలో దేవ నగర్ సర్పంచ్ రాములు దేవ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమారస్వామి యువజన విభాగం నాయకులు రేణిగుంట్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం హోల్ సేల్ బట్టల మార్కెట్ అగ్ని ప్రమాదం

Satyam NEWS

నీటి వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం

Satyam NEWS

మంత్రాలయం పుష్కర్ ఘాట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment