సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడ లోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారులు దశరథ్ . రూ.60,000/- , సాయి కుమార్ గౌడ్ రూ. 48,500/-,కుమ్మరి భారతమ్మ రూ.36,000/- ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, ఎండీ ముస్తాక్,వనంపల్లి గోపాల్ రెడ్డి, మేకల ముత్యం రెడ్డి, వేముల సంతోష్ రెడ్డి, పిట్టల నరేష్ ముదిరాజ్, గుడి మధుసూదన్ రెడ్డి, కొంపల్లి రవీందర్, జె సి బి రాజు ,సూరం శంకర్, మస్క సుధాకర్, లింగ నాయక్, కొంగల నరసింహ, కృష్ణవేణి, నిర్మల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ ప్రతినిధి