38.2 C
Hyderabad
April 25, 2024 13: 50 PM
Slider ప్రకాశం

నడిరోడ్డుపై నాగుపాము… నిలిచిపోయిన ట్రాఫిక్

ప్రకాశం జిల్లా దోర్నాల – మార్కాపురం ప్రధాన రహదారిలో నడిరోడ్డుపై నాగుపాము దర్శనమిచ్చింది. పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద ఓ నాగుపాము నడిరోడ్డు పై పడగా విప్పి నిలిచింది. దీంతో ఆ రహదారిలో వాహనాలన్నీ సుమారు అర గంటపాటు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలు ముందుకు వెళ్తే వాటిని వెంబడిస్తుండడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత ఆ నాగుపాము వెళ్లిపోగా ట్రాఫిక్ క్లియర్ అయింది…!!

Related posts

క్ష‌త‌గాత్రుల‌ను త‌ర‌లించే క్ర‌మంలో..డీఎస్పీ..సీఐలకు జ‌రిగిందిదీ…!

Satyam NEWS

సత్యం న్యూస్ చెప్పిందే జరిగింది: మూడు రాజధానుల్లో న్యాయ రాజధాని దిశగా అడుగులు

Satyam NEWS

కరీంనగర్ రైల్వే స్టేషన్ అప్ గ్రేడ్ చేయండి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Satyam NEWS

Leave a Comment