27.7 C
Hyderabad
March 29, 2024 04: 46 AM
Slider నిజామాబాద్

రెడీ టు యూజ్: కస్తూరిబా కళాశాల భవనం పనులు ప్రారంభం

hanmanth shinde

బిచ్కుంద  మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులో భాగంగానే గురుకుల, కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఆంగ్ల మద్యం విద్యను ప్రవేశపెట్టి జూనియర్ కళాశాల స్థాయికి పెంచిందన్నారు.

బిచ్కుందలో కళాశాల ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పిటిసి భారతి రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సాయవ్వ సాయిరామ్, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్  పటేల్, పాఠశాల ప్రత్యేక అధికారిణి రాగిణి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ఏపి సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పిల్లుట్ల రఘు

Bhavani

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, తెప్పోత్సవం కు హాజరుకండి

Murali Krishna

చైత్ర హత్యలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment