ఈ నెల 30వ తేదిన శ్రీరామ నవమి పురస్కరించుకుని ఖమ్మం నగరం 10వ డివిజన్ లోని పర్ణశాల రామాలయం నందు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు సాయంత్రం లకారం ట్యాంక్ బండ్ నందు జరిగే తెప్పోత్సవం నకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను ఆలయ ఈఓ కాముని శ్రీకాంత్, మాజి కార్పొరేటర్ చావా నారాయణరావు ఇతర ఆలయ కమిటీ సభ్యులు అందచేశారు.
previous post
next post