ఏలూరు జిల్లా పెదవేగి మండలం చక్రాయగూడెం వి ఆర్ ఓ పై గ్రామస్తులు స్పందనలో కలెక్టర్ కి పిర్యాదు చేసారు. గ్రామం లో ఉన్న చెరువులలో ఆక్రమణలు తొలగించమని కోరితే సొమ్ములు డిమాండ్ చేస్తున్నారని చక్రాయగూడెం వి ఆర్ ఓ గా
విధులు నిర్వహిస్తున్న పూజారి సుబ్రమణ్యం పై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని సీతారాంపురం గ్రామానికి చెందిన గొర్రెల సుధాకర్ సోమవారం కలెక్టర్ కు స్పందనలో పిర్యాదు చేసారు.