33.2 C
Hyderabad
April 26, 2024 01: 29 AM
Slider వరంగల్

న్యాయం చెయ్యాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు

#chiefsecretary

తమకు జరుగుతున్న అన్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ జిల్లా మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన నమ్ముల బిక్షం కుమారుడు నమ్ముల సత్యనారాయణ హైదరాబాద్ లోని సచివాలయంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి పిర్యాదు చేశారు.అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటాలేరని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు  చొరవ తీసుకొని స్థానిక భూకబ్జాదారుడు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కోరారు

Related posts

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు బ్యాంకులు

Satyam NEWS

జనసంద్రంగా మారిన కావలి పట్టణం

Bhavani

ఈ సోము వీర్రాజు కు ఏమైంది???

Satyam NEWS

Leave a Comment