తమకు జరుగుతున్న అన్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ జిల్లా మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన నమ్ముల బిక్షం కుమారుడు నమ్ముల సత్యనారాయణ హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి పిర్యాదు చేశారు.అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటాలేరని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు చొరవ తీసుకొని స్థానిక భూకబ్జాదారుడు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని కోరారు
previous post