28.7 C
Hyderabad
April 20, 2024 10: 02 AM
Slider రంగారెడ్డి

మాజీ ఎంపీపీ దశదిన కర్మ కు హాజరైన నాయకులు

#congress party

రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామ పంచాయతీ మాజీ MPP, మండల కాంగ్రెస్ నాయకులు పాలకూర్ల బుగ్గయ్య గౌడ్ దశదినఖర్మకు పలువురు నాయకులు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి , BC కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్, మాజీ MP నర్సయ్య గౌడ్ , బాలాజీ సింగ్ , MPP లు  కమ్లీ మోత్యా నాయక్, నిర్మలశ్రీశైలం, భాస్కర్ రెడ్డి, వసుపుల జంగయ్య, హన్మా నాయక్, శేఖర్ గౌడ్, సుమన్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్  తదితరులు ఆయన దశదినకర్మ కు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Related posts

ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం

Satyam NEWS

మెదక్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం లో ఐదుగురి మృతి

Satyam NEWS

రేవంత్ రెడ్డికి మల్లు రవి అభినందన

Satyam NEWS

Leave a Comment