రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామ పంచాయతీ మాజీ MPP, మండల కాంగ్రెస్ నాయకులు పాలకూర్ల బుగ్గయ్య గౌడ్ దశదినఖర్మకు పలువురు నాయకులు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి , BC కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, తలకొండపల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్, మాజీ MP నర్సయ్య గౌడ్ , బాలాజీ సింగ్ , MPP లు కమ్లీ మోత్యా నాయక్, నిర్మలశ్రీశైలం, భాస్కర్ రెడ్డి, వసుపుల జంగయ్య, హన్మా నాయక్, శేఖర్ గౌడ్, సుమన్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్ తదితరులు ఆయన దశదినకర్మ కు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.