28.7 C
Hyderabad
April 20, 2024 06: 52 AM
Slider ఆంధ్రప్రదేశ్

సీఎం జ‌గ‌న్‌కు సిపిఐ లేఖ

CPI-RK-1

నిన్నరాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేశాయి. ఈ సంద‌ర్భంగా సీపీఐ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి లేఖ రాశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలి. రూ.450 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర రంగాలకు మళ్ళించారు. గత 18 నెలలుగా ఇసుక కొరత, కరోనాల వల్ల పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కార్మికులు జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సిద్ధమయ్యారు. సంక్షేమ బోర్డు నిధులను వినియోగించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల‌ని రామకృష్ణ ఆ లేఖ‌లో కోరారు.

Related posts

ఇన్ వెన్షన్: కరోనా రోగులకు కొత్త ట్రీట్ మెంట్ వచ్చేస్తున్నది

Satyam NEWS

మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతాం

Satyam NEWS

ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను

Satyam NEWS

Leave a Comment