39.2 C
Hyderabad
March 29, 2024 13: 24 PM
Slider ఆదిలాబాద్

నిర్మల్ జిల్లా కలెక్టర్ పై కోర్టు ధిక్కరణ కేసు

#nirmalcollector

కోర్టు ఆదేశాలను ధిక్కించిన కేసులో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలి ఫరుకి కి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిర్మల్ జిల్లా ముధోల్  మేజర్  గ్రామ పంచాయతీ  ప్రజా ప్రతినిధుల తొలగింపు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ అమలు చేయలేదు.

ఆయనతో బాటు హైకోర్టు ఆదేశాలు అమలు  చేయడం లో విఫలం అయినందుకు  జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు కు కూడా కోర్టు ధిక్కరణ నోటీలు అందాయి. కలెక్టర్, DPO  ఇద్దరు  కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో ఈ నెల 27న వ్యక్తిగతం గా హాజరుకావాల్సి ఉంటుంది.

కోర్టు ఆదేశాల్ని అమలు చేయుటలో విఫలం  అయినందుకు గాను  ఎందుకు శిక్షించబడకూడదనే కారణాన్ని కూడా వారు చూపించాల్సి ఉంటుంది.

Related posts

ఏపిలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

Satyam NEWS

ఏపిలో కొత్త జిల్లాకు పివి నరసింహారావుకు పేరు పెట్టాలి

Satyam NEWS

ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి

Satyam NEWS

Leave a Comment