33.7 C
Hyderabad
February 13, 2025 21: 28 PM
Slider మహబూబ్ నగర్

నిందితులకు శిక్ష పడటానికి ప్రయత్నించాలి

#Crime Scene

నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేసిన తర్వాత విచారణ వేగం చేసి జైలు శిక్ష పడటానికి ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు. దొంగతనం, మానభంగం, మహిళల వేధింపు, గంజాయి, నేర పూరిత కుట్రలు, మోసం, కబ్జాలు, దాడులు, హత్య, హత్యాయత్నం, ప్లాట్ల మోసం, డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన వారు, సాక్షులు, సంబంధం ఉన్న అధికారులకు శిక్షలు వేసి జైలుకు పంపడానికి కృషి చేయాలని, సెల్ ఫోన్ కాల్ డేటా, సిసి కెమెరాల పూటేజీ, వాయిస్ రికార్డును నేర విచారణకు ఇవ్వాలని నిజాయితీపరులు పోలీస్ వారిని కోరుతున్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అమిత్ షా ను కలవనున్న తిరుగుబాటు ఎంపి?

Satyam NEWS

కమిట్ మెంట్: ఇక పట్టణాల రూపురేఖలు మార్చేస్తాం

Satyam NEWS

రుణమాఫీ పూర్తిగా జరగలేని ఒప్పుకున్న మంత్రి

Satyam NEWS

Leave a Comment