32.2 C
Hyderabad
April 20, 2024 21: 09 PM
Slider ముఖ్యంశాలు

జ్యోతిరావు పూలే పాఠశాల లో కరోనా కలకలం

#Nagarkurnool Dist

నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గ్రామం లోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో  శుక్రవారం నలుగురు విద్యార్ధినిలకు కరోన పాజిటివ్ వచ్చింది.

అదేవిధంగా 53 మంది విద్యార్థులకు, 30మంది  టీచింగ్, నాన్-టీచింగ్, సిబ్బందికి కరోనా టెస్టులు చేయనున్నారు. 83 మంది ని ఐసోలేషన్ కు తరలించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సదరు పాఠశాలను సందర్శించి నివారణ చర్యలు చేపట్టాలని సంబంధిత  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా నివారణ చర్యలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ ఆదేశించారు.

Related posts

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలల్లో భక్తుల కోసం తలంబ్రాలు

Satyam NEWS

గంట వ్యవధిలో కన్నకొడుకును అప్పగించిన ట్రాఫిక్ పోలీస్…!

Bhavani

ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారు?

Satyam NEWS

Leave a Comment