35.2 C
Hyderabad
April 20, 2024 18: 45 PM
Slider రంగారెడ్డి

మరి కొందరు స్కూలు పిల్లలకు కరోనా

#CoronaVaccine

స్కూలు పిల్లలను కరోనా వదలడం లేదు.

శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి  చదువుతున్న ఇద్దరు విద్యార్దులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇప్పటికే పలు స్కూళ్లలోనూ, గురుకుల విద్యాలయాలలో పలువురు విద్యార్ధులకు కరోనా సోకుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా శంషాబాద్ లో మరోమారు కరోనా కలకలం రేగింది.

Related posts

అటవీ భూముల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం

Satyam NEWS

ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్ గా విష్ణు ఎస్.వారియర్ రిపోర్ట్

Satyam NEWS

వనపర్తి జిల్లా పోలీసుల ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

Satyam NEWS

Leave a Comment