27.7 C
Hyderabad
March 29, 2024 03: 27 AM
Slider తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లా తాటిపాక స్కూల్లో కరోనా కల్లోలం

#coronaVirus

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కల్లోలం చెలరేగింది. పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కోవిడ్ పాజిటివ్  రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దాంతో అధికారులు పాఠశాల ఆవరణలో, తరగతి గదులు, బెంచీలు పూర్తిగా శానిటైజ్ చేయించారు. ఉపాధ్యాయులు కరోనా బారినపడిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో రెండు రోజుల పాటు స్కూలుకి సెలవులు ప్రకటించారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలి

Satyam NEWS

బీజేపీ నేత వెంకట రమణారెడ్డి అరెస్ట్

Satyam NEWS

కాప్రా సర్కిల్లో ఇష్టారాజ్యంగా  రోడ్డు కటింగ్ లు

Satyam NEWS

Leave a Comment